ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

216 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2020-10-01T08:44:08+05:30

జిల్లాలో బుధవారం 216 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరి మృతి.. 464కు చేరిన మరణాలు

కర్నూలు(హాస్పిటల్‌), సెప్టెంబరు 30: జిల్లాలో బుధవారం 216 మందికి కరోనా సోకినట్లు హెల్త్‌ బులెటిన్‌లో ప్రకటించారు. దీంతో బాధితుల సంఖ్య 56,158కి చేరింది. వీరిలో 1714 మంది వివిద కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 56,980 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా, మరణాల సంఖ్య 464కు చేరింది. 

Updated Date - 2020-10-01T08:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising