ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంగమ్మ ఆలయంలో చోరీ

ABN, First Publish Date - 2020-09-29T10:55:37+05:30

మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో ఆదివారం రాత్రి గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీతో పాటు అమ్మవారికి అలంకరించే 14 వెండి గొడుగుల, వెండి వడ్డానం, కిరీటాన్ని చోరీ చేశారు. సుమారు రూ.52 వేల విలువ చేసే వెండి ఆభరణాలు మాయమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెండి ఆభరణాలు మాయం

చాగలమర్రి, సెప్టెంబరు 28: మండల పరిధిలోని చింతలచెరువు గ్రామంలో ఆదివారం రాత్రి గంగమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో హుండీతో పాటు అమ్మవారికి అలంకరించే 14 వెండి గొడుగుల, వెండి వడ్డానం, కిరీటాన్ని చోరీ చేశారు. సుమారు రూ.52 వేల విలువ చేసే వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిన్న పీరయ్య ఆలయానికి వెళ్లి పరిశీలించారు.


గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దుండగులు హుండీని చాగలమర్రి సమీపంలోని యాగంటయ్య పొలం వద్ద పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. క్లూస్‌ టీమ్‌ ఏఎస్‌ఐ కళావతి సిబ్బంతితో వచ్చి ఆలయంలో ఆధారాలను సేకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-09-29T10:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising