ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 883 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-11T11:55:13+05:30

జిల్లాలో సోమవారం కొత్తగా 883 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 28,314కు చేరిన బాధితులు 
  • ఆరుగురి మృతి 

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 10: జిల్లాలో సోమవారం కొత్తగా 883 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో కరోనా బాధితుల సంఖ్య 28,314కు చేరింది. వీరిలో 9741 మంది చికిత్స పొందుతుండగా 18,322 మంది డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో ఆరుగురు బాధితులు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 251కు చేరింది. 


విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రిలో ఇబ్బందులు

విశ్వభారతి జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా సరైన వైద్యం అందడం లేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా వైద్యులు రావడం లేదని ఓ బాధితుడు సోమవారం ఉదయం తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆయాసంతో బాధపడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నానని, ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయాడు. బాత్‌రూంలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. 

Updated Date - 2020-08-11T11:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising