ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా

ABN, First Publish Date - 2020-11-28T05:22:07+05:30

ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబరు 27: ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను డిసెంబరు 5వ తేదీన నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు, పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లు ఈ విషయాన్ని గమనించాలని డీఈవో కోరారు.

Updated Date - 2020-11-28T05:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising