ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేధింపుల కేసు నమోదు

ABN, First Publish Date - 2020-11-28T05:15:07+05:30

పెళ్లి జరిగి మూడు నెలలు తిరగకముందే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ సంజామల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సంజామల, నవంబరు 27: పెళ్లి జరిగి మూడు నెలలు తిరగకముందే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ మహిళ సంజామల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. దొర్నిపాడు మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన మందలూరి పర్వీన్‌ను మండలంలోని ముదిగేడు గ్రామానికి చెందిన నవీరసూల్‌కు ఇచ్చి గత ఆగస్టు నెలలో పెద్దలు వివాహం జరిపించారు. పర్వీన్‌ తండ్రి హుస్సేన్‌షా కట్నకానుకల కింద నవీరసూల్‌కు 35 తులాల బంగారం, రూ.5లక్షల నగదు ఇచ్చాడు. ఆ తర్వాత మూడు నెలల నుంచే అదనపు కట్నం కోసం అత్తమామలు, భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2020-11-28T05:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising