ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేనెటీగల దాడి.. 25 జీవాలు మృతి

ABN, First Publish Date - 2020-12-04T05:35:53+05:30

కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో తేనెటీగల దాడి చేయడంతో 25 జీవాలు మృతి చెందాయి.

మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, డిసెంబరు 3: కల్లూరు మండలం రేమడూరు గ్రామంలో తేనెటీగల దాడి చేయడంతో 25 జీవాలు మృతి చెందాయి. డోన్‌ మండలం వెంకటనాయునిపల్లికి చెందిన రామాంజినేయులు, మాదన్న, కాంతన్న, నాగే శ్వరరావు రేమడూరు సమీపంలోని నక్కలవాగులో జీవాలు మేపుతున్నారు. గురువారం ఒక్కసారిగా తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. దీంతో 25 జీవాలు మృతి చెందాయి. కాంతన్న అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాంతనన్న చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పశువైద్యాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 

Updated Date - 2020-12-04T05:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising