ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-08-12T09:51:23+05:30

మండలంలోని మొళగవల్లి గ్రామంలో పాపమ్మ గారి రామాంజనేయులు (40) అనే రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు రూరల్‌, ఆగస్టు 11: మండలంలోని మొళగవల్లి గ్రామంలో పాపమ్మ గారి రామాంజనేయులు (40) అనే రైతు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువుల వివరాల మేరకు.. తనకున్న 3 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పప్పుశనగ, వాము సాగు చేశాడు. అయితే దిగుబడి రాలేదు. గత ఏడాది కూడా నష్టాలపాలయ్యాడు.


ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. అప్పులు రూ.9లక్షలు అయ్యాయి. వీటిని తీర్చే మార్గం కనిపించక మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకున్నాడు. రామాంజనేయులకు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-08-12T09:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising