ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ అభివృద్ధికి విరాళం

ABN, First Publish Date - 2020-12-11T05:46:20+05:30

మండలంలోని కొండమాయపల్లె- వెలగలపల్లె గ్రామాల సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50,200 విరాళం అందించారు.

ఆలయ చైర్మన్‌కు విరాళం అందజేస్తున్న లక్ష్మీరెడ్డి, నారాయణమ్మ దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, డిసెంబరు 10: మండలంలోని కొండమాయపల్లె- వెలగలపల్లె గ్రామాల సమీపంలో కొలువుదీరిన వాసాపురం వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50,200 విరాళం అందించారు. మండలంలోని పెద్దకంబలూరు గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి, నారాయణమ్మ దంపతులు  ఆలయ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డికి గురువారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని దంపతులు హామీ ఇచ్చారు. దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 


Updated Date - 2020-12-11T05:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising