ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా పట్ల భయం వీడాలి’

ABN, First Publish Date - 2020-08-08T09:51:14+05:30

కరోనా పట్ల భయం వీడాలని, జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టొచ్చని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవనకొండ, ఆగస్టు: కరోనా పట్ల భయం వీడాలని, జాగ్రత్తలు పాటిస్తే వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టొచ్చని  సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పల్లెబాటలో భాగంగా దేవనకొండలో కరోనా వైరస్‌ ప్రభావంపై ప్రజల్లో ఉన్న భయాందోళనలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.మద్దిలేటిశెట్టి హాజరయ్యారు. దేవనకొండ బస్టాండు ప్రాంతంలో వారు మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, శానిటైజర్‌ వాడడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం.నరసారావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జగదీశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T09:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising