ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పాజిటివ్‌ 15

ABN, First Publish Date - 2020-11-30T06:10:36+05:30

జిల్లాలో ఆదివారం 3,528 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(హాస్పిటల్‌), నవంబరు 29: జిల్లాలో ఆదివారం 3,528 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 60,223కు చేరింది. ఇందులో 192 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 59,545 మంది కోలుకున్నారు. కర్నూలు నగరంలోని రాంభొట్ల దేవాలయం పుష్కర ఘాట్‌లో ఓ భక్తునికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకూ జిల్లాలోని 23 పుష్కర ఘాట్లలో 3,214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 18 మందికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2020-11-30T06:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising