ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గంటలే కాల్చాలి: ఆర్డీవో

ABN, First Publish Date - 2020-11-13T05:59:27+05:30

జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) సూచనల మేరకు.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కేవలం 2 గంటలే టపాసులు కాల్చుకోవా లని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, నవంబరు 12: జాతీయ హరిత ధర్మాసనం (ఎన్‌జీటీ) సూచనల మేరకు.. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కేవలం 2 గంటలే టపాసులు కాల్చుకోవా లని ఆర్డీవో రామకృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. గురువారం ఆర్డీవో కార్యా లయంలో బాణసంచా వ్యాపారులు, పోలీ సులతో సమావేశం నిర్వహించారు. వ్యాపారులు టపాసులు విక్రయించే సమయంలో  శానిటైజర్‌ వాడాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. తహసీల్దార్‌ రామకృష్ణ, సీఐలు చంద్రశేఖర్‌, శ్రీరాములు, క్రాకర్స్‌ యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T05:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising