ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలన అస్తవ్యస్తం: బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-09-30T17:12:21+05:30

రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు(కర్నూలు): రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం నందికొట్కూరు ఆయన స్వగృహంలో డా. బైరెడ్డి శబరి అధ్యక్షతన నియోజక వర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం చేసేవిధంగా జీవోలు ఇస్తూ, రాయలసీమకు కట్టుబడి ఉన్నామని చెప్పడం బాధాకరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో జీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు. 



Updated Date - 2020-09-30T17:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising