ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యకర్తలకు బీవీ పరామర్శ

ABN, First Publish Date - 2020-11-29T05:29:56+05:30

పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను శనివారం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు.

బషీర్‌ను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మిగనూరు, నవంబరు 28: పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలను శనివారం మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పరామర్శించారు. 24వ వార్డులో మూర్తిస్వామి, 15 వార్డులో బషీర్‌ అహమ్మద్‌, 7వ వార్డులో హనుమన్న, 19వ వార్డులో మునిస్వామికి ధైర్యం చెప్పారు. కేఎండీ ఫరూక్‌, మాజీ కౌన్సిలర్‌ దాదాసాహెబ్‌, రఫీక్‌, మహేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-29T05:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising