ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెండి పళ్లెం, నాగపడగ సమర్పణ

ABN, First Publish Date - 2020-10-19T11:11:43+05:30

వెండి పళ్లెం, నాగపడగ సమర్పణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బనగానపల్ల్లె, అక్టోబరు 18: నందవరం చౌడేశ్వరీ మాత ఆలయానికి నందవరం గ్రామానికి చెందిన గోపిరెడ్డి నారాయణమ్మ, ఆమె కుమారుడు గోపిరెడ్డి ప్రసాద్‌రెడ్డి 980 గ్రాముల వెండి పళ్లెం, తీర్థం గిన్నె, ఇత్తడి గంటలను విరాళంగా అందించారని ఆలయ ఈవో రామానుజన్‌ తెలిపారు. వీటి విలువ రూ.60వేలు ఉంటుందని, తెలి పారు. ఆలయాభివృద్ధికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. 


పాణ్యం: మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం భక్తులు వెండి నాగపడగను సమర్పించారు. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన జీసీఆర్‌ సూర్యనారాయణరెడ్డి, కుటుంబ సభ్యులు స్వామివారికి కిలో 380 గ్రాముల వెండి నాగపడగను ఆలయ ఈవో రామకృష్ణకు అందజేశారు. ఆలయ మర్యాదలతో దాతలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాదు, అర్చకులు నారాయణశర్మ, సురేష్‌శర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T11:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising