ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో కార్గో బుకింగ్‌ కేంద్రం

ABN, First Publish Date - 2020-08-12T09:46:43+05:30

నగరంలోని రాజవీహార్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ మరో పార్శిల్‌ బుకింగ్‌ సర్వీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 4 నుంచి సేవలు ప్రారంభించామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(రూరల్‌), ఆగస్టు 11: నగరంలోని రాజవీహార్‌ బస్టాండ్‌లో ఆర్టీసీ మరో పార్శిల్‌ బుకింగ్‌ సర్వీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 4 నుంచి సేవలు ప్రారంభించామని  కర్నూలు-2 డిపో మేనేజర్‌ భాస్కర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.


  ఈ పాయింట్‌ నుంచి బుక్‌ చేసుకున్న సరుకులను ఏపీతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు చేరవేస్తామని ఆయన పేర్కొన్నారు. తక్కువ రుసుముతో సేవలు అందిస్తున్నామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధిక రుసుములు తీసుకుంటే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. 

Updated Date - 2020-08-12T09:46:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising