ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 919 కేసులు

ABN, First Publish Date - 2020-08-22T10:08:10+05:30

జిల్లాలో శుక్రవారం 919 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 37,300కు చేరింది. వీరిలో 7040 మంది చికిత్స పొం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

37,300కు చేరిన కేసుల సంఖ్య

ముగ్గురి మృతి


కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 21: జిల్లాలో శుక్రవారం 919 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 37,300కు చేరింది. వీరిలో 7040 మంది చికిత్స పొందుతుండగా, 29,943 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతూ శుక్రవారం ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 317కు చేరింది.

 

 జిల్లా ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ నివారణ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మృతిచెందారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 22 మంది కరోనా బారినపడ్డారు. ఓర్వకల్లు మండలం హుశేనాపురం గ్రామంలో 13 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-08-22T10:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising