ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-29T05:32:07+05:30

నివర్‌ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న మల్లికార్జున చౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి

ఆలూరు రూరల్‌, నవంబరు 28: నివర్‌ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నివర్‌ తుఫాను వల్ల వరి, వాము, మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. హాలహర్వి, హొళగుంద మండల కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ భీమలింగప్పచౌదరి, నాయకులు కర్రెన్న, విశ్వతేజ్‌, కల్యాణ్‌బాబు, సూరిబాబు, రమేష్‌, హరి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising