ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరు వరకు దర్శనాలు నిలిపివేత

ABN, First Publish Date - 2020-07-14T10:57:22+05:30

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు మఠం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆళ్లగడ్డ, జులై 13: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు మఠం మేనేజర్‌ శ్రీవైకుంఠ స్వామి సోమవారం తెలిపారు. ఓ అర్చకుడికి గత నెలలో కరోనా సోకడంతో ఈ నెల 15 వరకు ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించామన్నారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నెలాఖరు వరకు దర్శనాలు నిలిపి వేశామని, భక్తులు సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-07-14T10:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising