ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-12-06T05:17:46+05:30

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై హుశేనాపురం బస్‌ స్టేజీ వద్ద హుశేనాపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, డిసెంబరు 5: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై హుశేనాపురం బస్‌ స్టేజీ వద్ద హుశేనాపురం గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే మహిళ రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది. సుబ్బమ్మకు తీవ్ర గాయాలు కావడంతో హైవే అంబులెన్సులో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. 


Updated Date - 2020-12-06T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising