ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-12-10T05:40:47+05:30

మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన శేఖర్‌ (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడివేముల, డిసెంబరు 9: మండలంలోని మంచాలకట్ట గ్రామానికి చెందిన శేఖర్‌ (30) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి తెలిపిన వివరాల మేరకు వారం రోజుల క్రితం శేఖర్‌, అతడి భార్య గొడవపడ్డారని అన్నారు. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రాక పోవడంతో శేఖర్‌ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని అన్నారు. కర్నూలు వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడని తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. 

Updated Date - 2020-12-10T05:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising