ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-25T06:03:02+05:30

మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన చిలకల పెద్ద బిజ్జి తిమ్మయ్య(57) అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిరివెళ్ల, నవంబరు 24: మండలంలోని కోటపాడు గ్రామానికి చెందిన చిలకల పెద్ద బిజ్జి తిమ్మయ్య(57) అనే వ్యక్తి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఎస్‌ఐ సూర్యమౌలి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మారెల్ల శివ అనే వ్యక్తి ఈ నెల 22న తన ట్రాక్టర్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్‌ ట్రాలీలో నిలబడి ఉన్న పెద్ద బిజ్జి తిమ్మయ్య కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలవ్వడంతో నంద్యాల వైద్యశాలలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు వైద్యశాలకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. కుమారుడు బిజ్జి తిమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-11-25T06:03:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising