ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడు గంటల్లో 14 ఎకరాల్లో విత్తనం

ABN, First Publish Date - 2020-12-29T05:34:15+05:30

మండలంలోని పందిర్లపల్లె గ్రామానికి చెందిన రైతు అగ్గిపెట్టెల లక్ష్మన్న పొలంలో అదే గ్రామానికి చెందిన సెనకల లాలు ఎద్దులు 14 ఎకరాలలో వేరుశనగ విత్తనాలు వేసి ఔరా అనిపించాయి.

వేరుశనగ విత్తనాలు వేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రిష్ణగిరి, డిసెంబరు 28: మండలంలోని పందిర్లపల్లె గ్రామానికి చెందిన రైతు అగ్గిపెట్టెల లక్ష్మన్న పొలంలో అదే గ్రామానికి చెందిన సెనకల లాలు ఎద్దులు 14 ఎకరాలలో వేరుశనగ విత్తనాలు వేసి ఔరా అనిపించాయి. ఏడు గంటల్లో 14 ఎకరాలను నాలుగు కొయ్యల గొర్రుతో విత్తనం పూర్తి చేశాయి. దీంతో సోమవారం ఎద్దులను గ్రామంలో ఊరేగించారు. 

Updated Date - 2020-12-29T05:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising