ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురిపై కేసు

ABN, First Publish Date - 2020-11-28T05:06:27+05:30

డబ్బు విషయంలో ఆరుగురు కట్టెలు, రాడ్డులతో దాడి చేశారని బేతంచెర్ల మండలంలోని పెండేకల్‌ గ్రామానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేతంచెర్ల, నవంబరు 27: డబ్బు విషయంలో ఆరుగురు కట్టెలు, రాడ్డులతో దాడి చేశారని బేతంచెర్ల మండలంలోని పెండేకల్‌ గ్రామానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన తల్లి డబ్బు విషయంలో తన బావమరిది ఎర్రమలతో పాటు అతడి కుమారులు సునాకర్‌, సూరి, గోవిందు మరో ఇద్దరు మహిళలు దాడి చేశారని ఫిర్యాదు చేశారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరుగురిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రమణ తెలిపారు.

Updated Date - 2020-11-28T05:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising