ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1600 కోట్లతో వేదవతి ప్రాజెక్టు: మంత్రి

ABN, First Publish Date - 2020-12-11T05:36:19+05:30

వేదవతి ప్రాజెక్టు నిర్మిణానికి రూ.1600 కోట్లతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలూరు, డిసెంబరు 10: వేదవతి ప్రాజెక్టు నిర్మిణానికి రూ.1600 కోట్లతో  ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం తెలిపారు. ఆలూరు మండలంలో 22 వేల ఎకరాలు, హాలహర్వి మండలంలో 8,035 ఎకరాలు, హొళగుంద మం డలంలో  24.23 వేల ఎకరాలు, చిప్ప గిరి మండలంలోని  15,565 ఎకరాలు, ఆదోని పరిధిలో 20.97వేల ఎకరాలకు మొత్తం 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి శుక్రవారం నెట్రవట్టి వద్ద పైపులైన్‌ పనులకు భూమి పూజ చేస్తున్నట్లు తెలిపారు. మెగా ఇంజినీరింగ్‌ కంపెనీ పనులను చేపడుతోందని మంత్రి అన్నారు. 

Updated Date - 2020-12-11T05:36:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising