ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో 40 డిగ్రీలు

ABN, First Publish Date - 2020-03-29T08:02:19+05:30

కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశాఖపట్నం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కాగా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 40 డిగ్రీలు నమోదైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత మరింత కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2020-03-29T08:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising