అదుపు తప్పి లోయలో పడ్డ కారు...ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2020-09-23T14:53:57+05:30
శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట వద్ద గత రాత్రి ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది.
కర్నూలు: శ్రీశైలం సమీపంలోని ఈగలపెంట వద్ద గత రాత్రి ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారులో ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులు రాజ్ కుమారిభాయి, నీతుసింగ్గా గుర్తించారు.
Updated Date - 2020-09-23T14:53:57+05:30 IST