ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

ABN, First Publish Date - 2020-08-10T23:03:49+05:30

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని పెట్రోల్ పోసుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలను సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు ఇచ్చే వరకూ అక్కడి నుంచి కదలమని పట్టుబట్టారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-08-10T23:03:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising