ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో మహిళపై గొడ్డలితో దాడి

ABN, First Publish Date - 2020-09-03T15:41:30+05:30

శ్రీశైలం మండలం సుండిపెంట ఫిల్టర్ హౌస్ సమీపంలో స్రవంతి అనే మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం మండలం సుండిపెంట ఫిల్టర్ హౌస్ సమీపంలో స్రవంతి అనే మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన మహిళను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-03T15:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising