ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో.జిల్లా: కుంకుళ్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-10-17T13:54:07+05:30

ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో. జిల్లా: ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయంలో శనివారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కుంకుళ్లమ్మ శ్రీ మహారేణుక దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, చండీహోమం నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

Updated Date - 2020-10-17T13:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising