ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుపాటుకు మహిళ మృతి

ABN, First Publish Date - 2020-06-03T09:49:24+05:30

డల పరిఽధిలోని చెక్కపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళ మృత్యువాత పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముసునూరు, జూన్‌ 2: మండల పరిఽధిలోని చెక్కపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళ మృత్యువాత పడింది. స్థానికురాలైన నక్క సత్యవతి (40) పశువులను మేపేందుకు తన పంటపొలానికి వెళ్లింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగుపడటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చుట్టుపక్క రైతులు ఆమెను నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. దీనితో చెక్కపల్లి సగరుల కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2020-06-03T09:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising