ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల ప్రాణాలతో వ్యాపారమేంటి?

ABN, First Publish Date - 2020-06-02T08:57:14+05:30

మంత్రి అనుచరులు నాసిరకం శానిటైజర్లను, పీపీఈ కిట్లను తయారుచేసి విక్రయిస్తూ అధికార

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి వెలంపల్లికి ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ 


విజయవాడ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : మంత్రి అనుచరులు నాసిరకం శానిటైజర్లను, పీపీఈ కిట్లను తయారుచేసి విక్రయిస్తూ అధికార ముద్రతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో కాజేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌ చేసి విజయవాడ ఎంపీ కేశినేని నాని సోమవారం ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘అమాత్యా.. వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్నావు. దుర్గగుడిని మింగేస్తున్నావు. వినాయక గుడి ఆదాయం కాజేస్తున్నావు. ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో కూడా వ్యాపారం ఏమిటి నాయనా? శవాల మీద కూడా పైసలు తీసుకునేలా ఉన్నావు.’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-02T08:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising