ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ABN, First Publish Date - 2020-07-10T03:05:47+05:30

విజయవాడ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో పడ్డారు. లంచం తీసుకుంటుండగా గుంటూరు ఏసీబీ అధికారులకు వీరాస్వామి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. జియాలజిస్ట్ వీరాస్వామి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో విజయ్ సాగర్ లీజుకు తీసుకున్న పట్టాభూమిలో ఇసుక తవ్వకానికి వీరాస్వామి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గుంటూరులోని చంద్రమౌళినగర్ వద్ద లంచం డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని గుంటూరు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు వీరాస్వామిని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఏసీబీ హాజరుపరచనుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-07-10T03:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising