ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు భరోసా కేంద్రాలపై మంత్రి కన్నబాబు సమీక్ష

ABN, First Publish Date - 2020-12-30T19:03:32+05:30

రైతు భరోసా కేంద్రాలు, ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ 2020-25పై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైతు భరోసా కేంద్రాలు, ఫుడ్ ప్రోసెసింగ్ పాలసీ 2020-25పై మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి పూనం మాలొండయ్య, కమిషనర్లు అరుణ్ కుమార్, ప్రద్యుమ్న, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రికంతనాధ రెడ్డి, ఆగ్రోస్ ఎండి శ్రికేష్ బాలాజీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరాం,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు, మరింత ఆర్థిక ప్రయోజనాలే  ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు అన్నారు. 

Updated Date - 2020-12-30T19:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising