ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు విజయవాడలో సీపీఐ మౌనదీక్ష

ABN, First Publish Date - 2020-11-28T15:12:28+05:30

రైతులకు మద్దతుగా ఈరోజు విజయవాడలో సీపీఐ మౌనదీక్షకు దిగనుంది. ఈ దీక్షలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొననున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రైతులకు మద్దతుగా ఈరోజు విజయవాడలో సీపీఐ మౌనదీక్షకు దిగనుంది. సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ దీక్షలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ బిల్లులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పంజాబ్ హర్యానా రైతుల ఉద్యమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఏపీలో తుఫాన్లు, వరదలు వల్ల పంట నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-28T15:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising