ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగల్రాజపురంలో కృష్ణుని విగ్రహం ధ్వంసం

ABN, First Publish Date - 2020-11-03T17:15:55+05:30

రాష్ట్రంలో దేవుని విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో దేవుని విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. తాజాగా మొగల్రాజపురంలో శివ గిరి కొండపైన ఉన్న దేవాలయంలో కృష్ణుని విగ్రహాన్ని  ధ్వంసం‌ చేశారంటూ వీహెచ్‌పీ ప్రతిపినిధులు ఆందోళనకు దిగారు. మరి కొద్దిసేపటిలో శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, హిందూవాదులు ఆలయానికి‌ రానున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో వరుస ఘటనల నేపథ్యంలో హిందూ సంఘాలు భగ్గమంటున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Updated Date - 2020-11-03T17:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising