ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం : చలసాని

ABN, First Publish Date - 2020-08-11T09:31:53+05:30

పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పని చేస్తోందని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడ్లవల్లేరు, ఆగస్టు 10: పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ పని చేస్తోందని విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రంలో సోమవారం పాడి రైతులకు బోనస్‌ ఆయన పంపిణీ చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొల్లి ఈశ్వరరావు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘ డైరెక్టర్‌ అర్జా నగేశ్‌, గుడ్లవల్లేరు సంఘ అధ్యక్షుడు వల్లభనేని బాపయ్యచౌదరి(పెదబాబు), విన్నకోట సంఘం అధ్యక్షుడు శాయిన హరిప్రసాద్‌, గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్‌ తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T09:31:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising