ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమం ఉవ్వెత్తున..

ABN, First Publish Date - 2020-08-05T10:09:43+05:30

మూడు రాజధానుల నిర్ణయంపై రైతులు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, పెదపరిమి గ్రామాల్లో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ: మూడు రాజధానుల నిర్ణయంపై రైతులు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, పెదపరిమి గ్రామాల్లో రైతు దీక్షా శిబిరంలో నిరసనలు ఉధృతమవుతున్నాయి. అమరావతి నుంచే పాలన సాగాలని ప్లకార్డులు పట్టుకుని రైతులు, మహిళలు, కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. పోరాటంలో ధర్మదేవత తమ వైపే ఉండాలని కోరుతూ మంగళవారం పలుచోట్ల హనుమాన్‌ చాలీసా పఠనం చేశారు. ‘అమరావతిని రక్షించండి.. ఏపీని కాపాడండి’ అని రైతులు, మహిళలు.. హైకోర్టుకు వెళ్లే రహదారుల్లో న్యాయమూర్తులకు దండాలు పెట్టి వేడుకున్నారు. మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్‌ సంతకానికి వ్యతిరేకంగా గుంటూరులో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన చేశారు.          

 

Updated Date - 2020-08-05T10:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising