ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరుకోం.. ఉద్యమమై ఉరికొస్తాం

ABN, First Publish Date - 2020-08-03T09:36:46+05:30

మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భగ్గుమంటున్నారు. ప్రజల మనసెరిగి పాలకులు వ్యవహరించడం లేదని, గవర్నర్‌ బిల్లులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి, విజయవాడ : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు భగ్గుమంటున్నారు. ప్రజల మనసెరిగి పాలకులు వ్యవహరించడం లేదని, గవర్నర్‌ బిల్లులు ఆమోదించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఆదివారం అమరావతి జేఏసీ నేతలకు, ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారికి పోలీసులు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. ఇలాంటి నిర్బంధాలు ఏమీ చేయలేవని,  ఊరుకోబోమని.. ఉద్యమమై ఉరికొస్తామని, అమరావతే మా ఊపిరి అని అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని రాజధాని ఉద్యమకారులు  స్పష్టం చేశారు. గుంటూరులో టీడీపీ నేతలు కాగడాల ప్రదర్శన చేశారు.

Updated Date - 2020-08-03T09:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising