ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం అందించండి: సౌమ్య

ABN, First Publish Date - 2020-03-16T10:44:47+05:30

పరిహారం అందించండి: సౌమ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తోటరావులపాడు (చందర్లపాడు), మార్చి 15: మండలంలోని తోటరావులపాడు గ్రామంలో శనివారం రాత్రి మునేటిలో పడి మృతి చెందిన వేల్పుల పండు, బంకా శ్రీకాంత్‌ల మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటికి చేరిన మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జడ్పీటీసీ అభ్యర్ధి ఉన్నం నరసింహారావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేల్పుల పరమేశ్వరరావు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం చిన్నారుల కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని సౌమ్య డిమాండ్‌ చేశారు. మృతదేహాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2020-03-16T10:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising