ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం అందేవరకూ పోరాటం

ABN, First Publish Date - 2020-12-30T06:27:33+05:30

పరిహారం అందేవరకూ పోరాటం

అశ్వారావుపాలెంలో రచ్చబండలో మాట్లాడుతున్న బుద్ధప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవనిగడ్డ రూరల్‌, డిసెంబరు 29 : రైతులకు పరిహారం అందేవరకు టీడీపీ పోరాడుతుందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ భరోసా ఇచ్చారు. రైతుల కోసం యాత్రలో భాగంగా అశ్వారావుపాలెంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. నివర్‌ తుఫానుతో రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం ధైర్యం ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో నలుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్లన్నింటినీ వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, రైతులు, కౌలు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T06:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising