ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొల్లు రవీంద్రను ఇరికించేందుకు వైసీపీ కుట్ర: టీడీపీ నేత

ABN, First Publish Date - 2020-12-05T19:03:24+05:30

మంత్రి పేర్నినానిపై దాడి కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి పేర్నినానిపై దాడి కేసులో కొల్లు రవీంద్రను ఇరికించి వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి ఆరోపించారు. విచారణల పేరుతో రవీంద్రకు నోటీసు ఇచ్చిన స్టేషన్‌కు రమ్మనడం వెనుక వైసీపీ ప్రభుత్వ హస్తం ఉందన్నారు. పనుల్లేక మంత్రి పేర్నినానిపై భవన నిర్మాణ కార్మికుడు నాగేశ్వరరావు దాడికి పాల్పడ్డాడని... ఆ కేసును టీడీపీ నేతలకు ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏం జరిగినా టీడీపీ నాయకులకే ముడిపెడతారా అని ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. 

Updated Date - 2020-12-05T19:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising