ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో దళితుల అణచివేత పథకం పెడతారేమో?: దేవతోటి

ABN, First Publish Date - 2020-11-28T14:42:20+05:30

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో త్వరలో జగనన్న దళితుల అణచివేత పథకం పెడతారేమోనన్న అనుమానం కలుగుతోందని యెద్దేవా చేశారు. జగన్ మేనమామగా ఉంటానన్నది దళితుల ఇళ్లు కూల్చడానికా? అని ప్రశ్నించారు. అక్రమాలు చేసేది వైసీపీ నేతలు అయితే కూల్చేది దళితుల ఇళ్లులా అని నాగరాజు నిలదీశారు. 

Updated Date - 2020-11-28T14:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising