ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2020-12-11T18:38:10+05:30

టీడీపీ నేతలపై రాళ్ల దాడిని ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... చిత్తూరు జిల్లా, కురబల కోట మండలం అంగళ్లులో  సమావేశానికి వెళుతున్న 200 మంది తెలుగుదేశం నాయకులపై వైసీపీ నేతలు రాళ్ల దాడికి పాల్పడటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో టీడీపీ నేత రాటకొండ మధుబాబు తలకు తీవ్ర గాయలయ్యాయని... నాలుగుlకార్లు ద్వంసం అయ్యాయని తెలిపారు. జర్నలిస్టు ఫోన్, కెమెరా లాక్కొని దాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-12-11T18:38:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising