ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారుల నిర్మాణం చేపట్టాలి : టీడీపీ

ABN, First Publish Date - 2020-12-15T06:19:16+05:30

అవనిగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు, ప్రస్తుత ప్రభుత్వంలో మం జూరైన రహదారుల పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ టీడీపీ నాయకులు తహసీల్దార్‌ శ్రీను నాయక్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవనిగడ్డ టౌన్‌, డిసెంబరు 14 : అవనిగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రహదారులు, ప్రస్తుత ప్రభుత్వంలో మం జూరైన రహదారుల పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ టీడీపీ నాయకులు  తహసీల్దార్‌ శ్రీను నాయక్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. దివిసీమలో ఎక్కువ శాతం వ్యవసాయ  పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.  రైతులు ధాన్యం తరలించుకునేందుకు వీలుగా రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు. మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు, మండలి రామ్మోహనరావు, గాజుల మురళీకృష్ణ, మాచవరపు ఆదినారాయణ, పుల్లగోరు రాజేందర్‌ రావు, అడపా శ్రీను, బర్మా శ్రీను, బాబావలి  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-15T06:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising