ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి

ABN, First Publish Date - 2020-11-30T06:14:05+05:30

ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి

నీటమునిగిన వరిపంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు/హనుమాన్‌జంక్షన్‌ రూర ల్‌/ గన్నవరం,  నవంబరు 29 : తుఫాను ప్రభావంతో పంటనష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని, మొలకలొచ్చిన, ముక్కిపోయిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని టీడీపీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. ఉంగుటూరు, వేలేరు, దావాజీగూడెంలో నివర్‌ తుఫాను తాకిడికి నీటమునిగిన వరిపంటను ఆదివారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సం ఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా,  ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, పొట్లూరి గోపీచంద్‌, మహిళానేత కళ్యాణి, వేము లపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమా వరప్రసాద్‌, మొవ్వా వెంకటేశ్వరరావు జాస్తి వెంకటేశ్వరరావు, జూపల్లి సురేష్‌, కారంపూడి సాంబశివరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-30T06:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising