ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2020-04-03T14:30:49+05:30

అందరికీ పెన్షన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు ఎంపీ కేశినేని నాని ట్వీట్‌ 


విజయవాడ(ఆంధ్రజ్యోతి): అందరికీ పెన్షన్లు అందజేసేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు గురువారం ట్వీట్‌ చేశారు. జిల్లాలోని ఇతర మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు చాలామంది లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరంలో చిక్కుకుపోయారని, వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


Updated Date - 2020-04-03T14:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising