సివిల్స్ విజేత మహేష్కు తహసీల్దార్ అభినందనలు
ABN, First Publish Date - 2020-08-07T10:09:09+05:30
జువ్వనపూడిగూడెంకు చెందిన మహేష్ సివిల్ సర్వీ్సలో ర్యాంకు సాధించడం హర్షణీయమని తహసీల్దార్ నూతక్కి సురే్షబాబు అన్నారు.
పామర్రు : జువ్వనపూడిగూడెంకు చెందిన మహేష్ సివిల్ సర్వీ్సలో ర్యాంకు సాధించడం హర్షణీయమని తహసీల్దార్ నూతక్కి సురే్షబాబు అన్నారు. మహే్షను గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించారు. డీటీ ఎన్.నాగభూషణం, మహేష్ తండ్రి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-08-07T10:09:09+05:30 IST