ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందరులో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు చేయండి

ABN, First Publish Date - 2020-07-01T09:44:37+05:30

మచిలీపట్నంలో బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు ఎంపీ వల్లభనేని బాలశౌరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేంద్రమంత్రి సదానందగౌడకు ఎంపీ బాలశౌరి వినతి


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం: మచిలీపట్నంలో బల్క్‌డ్రగ్‌ పార్కును ఏర్పాటు చేయాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకు ఎంపీ వల్లభనేని బాలశౌరి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పార్కును ఏర్పాటు చేస్తే అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులు,  రాయితీతో కూడిన విద్యుత్‌ అందించేందుకు సీఎం జగన్‌ సుముఖంగా ఉన్నారని ఎంపీ వివరించారు. తగు నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. 

Updated Date - 2020-07-01T09:44:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising