ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి చెరువుల వద్ద పరిశుభ్రత పాటించాలి

ABN, First Publish Date - 2020-12-15T06:16:32+05:30

గ్రామాల్లో మంచినీటి చెరువుల వద్ద శుభ్రత పాటించాలని ఎంపీడీవో అనగాని వెంకటరమణ అన్నారు.

కల్వపూడి అగ్రహారంలో మనం - మన పరిశుభ్రత ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ రూరల్‌ :  గ్రామాల్లో మంచినీటి చెరువుల వద్ద శుభ్రత పాటించాలని ఎంపీడీవో అనగాని వెంకటరమణ అన్నారు. కల్వపూడి అగ్రహారంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మనం - మన పరిశుభ్రత పక్షోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.  కాలుష్య రహిత సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.   ప్రభుత్వ పథకాలను జాప్యం లేకుండా ప్రజలకు అందించాలన్నారు. ఈవోపీఆర్డీ డి.వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి హరికృష్ణ పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-15T06:16:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising