ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవాణా మంత్రితో ఆర్టీసీ ఎండీ భేటీ

ABN, First Publish Date - 2020-03-24T10:04:10+05:30

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ సోమవారం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నానిని ఆయన గృహంలో కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ సోమవారం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పేర్ని నానిని ఆయన గృహంలో కలిశారు. లాక్‌డౌన్‌ కార ణంగా రవాణా శాఖలో నెలకొన్న పరిస్థితులను మంత్రికి ఆయన వివరిం చారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ బస్సులకు మరమ్మతులు చేయిం చడంతో పాటు రంగులు వేయించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా సంస్థలో పని చేస్తున్న అధికారులు, సిబ్బందికి, కార్మికులకు అవగాహన కల్పిం చాలని సూచించారు.


Updated Date - 2020-03-24T10:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising